
ప్రజానాట్యమండలి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సాంస్కృతిక సంస్థ. ఇది సామ్యవాద సిధ్దాంతాల ఆధారంగా ప్రజల సమస్యలను వీధి నాటకాలు, పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి కృషి చేస్తుంది. కళ కళ కోసం కాదు – ప్రజలకోసం అనే లక్ష్యంతో 1943లో కళాతపస్వి డాక్టర్ గరికపాటి రాజారావు గారిచే స్థాపించబడిన ప్రజానాట్యమండలి ఆయన ఆశయాలను కొనసాగిస్తుంది.
ఇటీవలి విశేషాలు
తాజా పోస్టులు
-

రెడ్ బుక్స్ డే 2026 సందర్భంగా అభ్యుదయ గీతాలాపన
విజయవాడ లెనిన్ సెంటర్లో రెడ్ బుక్స్ డే (ఫిబ్రవరి 21, 2026) సందర్భంగా ప్రజానాట్యమండలి అభ్యుదయ…
-

సాంస్కృతిక రంగం ఊసేలేని బడ్జెట్ – ప్రజానాట్యమండలి
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సాంస్కృతిక రంగం ఊసేలేదని…

